సెస్‌లో హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు

Telugu Samayam 2022-02-18

Views 9

బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)లో విద్యార్థినుల వసతి గృహానికి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సెస్ ఫౌండర్ మెంబర్లు మహేందర్ రెడ్డి, జి ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు తర్వాత సెస్‌ను తమ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తోందన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS