జనసేన ఎనిమిదేళ్ల ప్రస్థానం.. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ఉత్కంఠ

Telugu Samayam 2022-03-14

Views 100

రాజకీయ ప్రస్థానంలో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న జనసేన.. నేటితో తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతోంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గుర్తుగా సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS