యాదాద్రి కొత్త ఆలయంలో పర్యవేక్షణ లోపం... భక్తులకు అగచాట్లు

Telugu Samayam 2022-04-05

Views 90

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కొత్త ఆలయంలో సిబ్బంది పర్యవేక్షణా లోపం భక్తులకు శాపంగా మారింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం, ప్రసాదం కౌంటర్ల వద్ద భారీగా క్యూలో నిలబడలేక అగచాట్లు పడుతున్నారు. ఆలయ నిర్వహణ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS