మేం సగర్వంగా చెప్పుకుంటాం.. మీరు దద్దమ్మలు: రేవంత్ రెడ్డి ఫైర్

Telugu Samayam 2022-04-30

Views 84

టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలోనే పూర్తయ్యాయని.. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామని ఆయన అన్నారు. తాము మొదలు పెట్టి.. అసంపూర్తిగా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయిన దద్దమ్మలు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS