త్వరలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్.. ఎంపీ జీవీఎల్

Telugu Samayam 2022-06-03

Views 8

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అవినీతిని అరికట్టడానికి ఇచ్చిన ప్రకటన బావుందని.. ఇందులో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధుల గురించి ఎందుకు చేర్చలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ త్వరలోనే ప్రకటించబోతున్నామని తెలిపారు. రిషికొండ బ్లూ ఫాగ్ బీచ్లను రేపు సందర్శించనున్నట్లు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS