Manchu Mohan babu and his Sons At Tiruapati court : ఫీజు రీఎంబర్స్ మెంటు ధర్నా కేసు | ABP Desam

Abp Desam 2022-06-28

Views 471

సినీనటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS