రూ.2 లక్షల రుణమాఫీ ఎవరికి చేస్తారో :నిరంజన్​రెడ్డి

ETVBHARAT 2024-06-25

Views 89

Ex Minister Niranjan Reddy on Congress Govt : కాంగ్రెస్​ శ్రేణులు రుణమాఫీ అమలు కాకుండానే పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నారని బీఆర్​ఎస్​ నేత నిరంజన్​ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్​ చేష్టలను చూస్తుంటే సినిమా ప్రమోషన్లను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్​పై విమర్శలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS