ప్రమాదకరంగా 90 ఏళ్ల నాటి వంతెన

ETVBHARAT 2024-06-29

Views 93

Narayanapuram Old Bridge Condition: ఏలూరు జిల్లా నారాయణపురం వద్ద కొత్త వంతెన నిర్మాణానికి అడుగులు పడట్లేదు. ఇదిగో అదిగో అంటూ హడావుడితోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. శిథిలావస్థకు చేరిన వంతెనపైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా వంతెనను పూర్తి చేస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS