కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది

ETVBHARAT 2024-06-29

Views 233

Minister Nadendla Manohar on Ration Rice Mafia in Kakinada: కాకినాడ రేషన్ మాపియాకు అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గోదాంలను పరిశీలించిన నాదెండ్ల 5,300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చెయ్యాలని ఆదేశించారు. బియ్యం మాఫియా అక్రమాల కేసును సీఐడీకి అప్పగిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS