త్వరలో ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఏసీ బస్సులు : మంత్రి పొన్నం

ETVBHARAT 2024-07-13

Views 47

Ministers Ponnam And Komatireddy Nalgonda Tour : తెలంగాలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులను ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి నాలుగు బస్సులను ప్రారంభించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS