షిర్డీ- కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో దోంగల బీభత్సం: రూ.30 లక్షలకు పైగా సొమ్ము లూటీ

ETVBHARAT 2024-07-26

Views 228

Thieves attack Shirdi- Kakinada Express : షిర్డీలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున రైలులోకి ప్రవేశించి దుండగులు లూటీ చేశారు. సుమారు రూ.30 లక్షల విలువైన నగలు, డబ్బు దోపిడి జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form