రోడ్డు లేక పడవలోనే పూడిలంక ప్రజల ప్రయాణం

ETVBHARAT 2024-08-11

Views 14

PudiLanka People Facing Problems With Road Facility: రోడ్డు లేక దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలకు పడవ ప్రయాణమే దిక్కుగా నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామానికి రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి లేక ప్రమాదం అని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో బోటులో ప్రయాణాన్ని సాగిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS