ఖమ్మం జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం : మంత్రి తుమ్మల

ETVBHARAT 2024-08-13

Views 9

Minister Tummala on Latest News : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాక ముందే బీఆర్​ఎస్​ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ పాలనలో ఎంత మంది రుణమాఫీ కాని రైతులు ఉన్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS