యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

ETVBHARAT 2024-09-09

Views 2


Police Arrested UPI Payments Gang : యూపీఐ పేమెంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన 13 మందిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.1.72 లక్షల నగదుతో పాటు రూ.50 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS