ప్రభుత్వ ధాన్యంతో అక్రమ దందా - ఉమ్మడి పాలమూరులో రైస్‌మిల్లులపై విజిలెన్స్ సోదాలు

ETVBHARAT 2024-09-21

Views 1

Vigilance Raids in Ricemills : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపిస్తోంది. వనపర్తి జిల్లాలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్​ఫోర్స్ బృందాలు జరిపిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లు తేలింది. అందుకు బాధ్యులైన మిల్లర్లపై అధికార యంత్రాంగం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS