అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు - లబ్ధిదారుల ఎంపిక కోసం దసరా నాటికి కమిటీలు

ETVBHARAT 2024-09-26

Views 1

Indiramma House Updates : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కోసం గృహనిర్మాణ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దసరా నాటికి గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు కమిటీలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించాలని వారికి ఇళ్లు దక్కాలని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS