640 టన్నులు సీజ్ చేసిన కలెక్టర్‌

ETVBHARAT 2024-11-28

Views 12

640 Tonnes of PDS Rice Seized in Kakinada : పేదల బియ్యం (పీడీఎస్‌) పక్కదారి పట్టించే అక్రమార్కులు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తూనే ఉన్నారు. బుధవారం పోర్టులో తనిఖీలు చేసిన కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ 640 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.

Share This Video


Download

  
Report form