'అల్లుఅర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ - సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డీజీపీ

ETVBHARAT 2024-12-22

Views 22

DGP Jitender Responds to Sandhya Theatre Stampede : పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, పౌరుల భద్రత తమకు ముఖ్యమని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్​ ఘటనపై డీజీపీ స్పందించారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS