ఫిర్యాదులకు మూడు వారాల్లో పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

ETVBHARAT 2025-01-06

Views 3

బుద్దభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ప్రారంభమైన ప్రజావాణి - ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా తీసుకున్న హైడ్రా కమిషనర్ - వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి సుమారు 83 ఫిర్యాదులు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS