మహిళలపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

ETVBHARAT 2025-02-01

Views 0

Home Minister Anitha Fire on YSRCP False Social Media Posts : వైఎస్సార్సీపీ నేతలు సోషల్ మీడియాలో మహిళలపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ప్రభుత్వం మీద బురదజల్లే క్రమంలో ఆ పార్టీ నేతలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నిజం తెలుసుకోకుండా సోషల్‌మీడియాలో మహిళలపై పోస్టులు పెడితే అరెస్ట్‌ చేస్తామన్నారు. మహిళలు అనే సంగతి మర్చిపోయి బాధిత మహిళల కుటుంబాల్ని వైఎస్సార్సీపీ అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS