'ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు'

ETVBHARAT 2025-02-03

Views 2

Allocations for Railway Development in AP: ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. యూపీఏ కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అని అన్నారు. ఏపీలోని 73 స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని వెల్లడించారు. దిల్లీలో మీడియాతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS