బెట్టింగ్​ యాప్​ల ప్రమోషన్​ కేసు - పోలీసుల ఎదుట విచారణకు హాజరైన యాంకర్​ శ్యామల

ETVBHARAT 2025-03-24

Views 1

Anchor Shyamala Attends police interrogation : బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారం కేసులో యాంకర్​ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్యామలను పోలీసులు సుమారు మూడు గంటల పాటు విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్​ యాప్​ల కేసులో పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లుగా శ్యామల తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS