ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం : మంత్ర

ETVBHARAT 2025-05-04

Views 5

Minister Ponnam Prabhakar On Rtc Employees Strike : ఈనెల 5,6 తేదీల్లో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో చర్చలకు సిద్ధమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్‌లో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Share This Video


Download

  
Report form