ఆగస్టు 15 నాటికి తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

ETVBHARAT 2025-06-02

Views 26

జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన - భూభారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం అవుతాయన్న మంత్రి - రేపట్నుంచి ఈనెల 20 వరకు అధికారులే ప్రజల వద్దకు వస్తారని వెల్లడి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS