సీమకు సెమీ కండక్టర్‌ యూనిట్ - రూ.468 కోట్ల పెట్టుబడి

ETVBHARAT 2025-08-13

Views 5

రాయలసీమలో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్న అపాక్ట్‌ సంస్థ - రూ.468 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం - ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS