కూలిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

ETVBHARAT 2025-08-28

Views 16

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి - ఎల్లంపల్లి జలాశయంను మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడితో కలిసి పరిశీలన - అధికారులను అడిగి వరద పరిస్థితులను తెలుసుకున్న సీఎం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS