అధికార పార్టీకి ఇజ్జత్​ కా సవాల్​గా మారిన పాలమూరు కార్పొరేషన్

ETVBHARAT 2026-02-03

Views 0

1952లో మొదటిసారి మూడో గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడిన పాలమూరు - 2014-2023 వరకూ బీఆర్‌ఎస్‌దే మేయర్‌ పీఠం - ఫిబ్రవరి 2024లో మున్సిపల్ పాలనలో వచ్చిన మార్పు - 2025లో కార్పొరేషన్‌గా ఏర్పడిన మహబూబ్‌నగర్‌

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS