IPL 2021: Morris registered figures of 4/23 in his four overs, and the Proteas international was named as the man of the match for his bowling performance.
#ChrisMorris
#RajasthanRoyals
#Ipl2021
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజల జీవితాల్లో ఐపీఎల్ కాస్తయిన ఆనందాన్ని నింపగలదని రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ అభిప్రాయపడ్డాడు. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మోరీస్(4/23) బంతితో మెరిసాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న విపత్క పరిస్థితులపై స్పందించాడు