సీఎం జగన్‌-చిరంజీవి భేటీపై మంచు విష్ణు కామెంట్స్‌ వైరల్.. అసలేమన్నారంటే!

Telugu Samayam 2022-02-08

Views 402

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ని ఇటీవల అగ్రకథానాయకుడు చిరంజీవి కలవడంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు సినిమా టికెట్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తున్నాయన్నారు. స్వలాభం కోసం ఒకరిద్దరు వ్యక్తిగత నిర్ణయాలను బయటపెడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS