రూ.30 కోట్ల మోసం, బాధితులను తప్పించుకునేందుకు తనపై తానే ఫిర్యాదు చేసుకున్న నిందితుడు

ETVBHARAT 2024-07-09

Views 217

30 Crore Investment Fraud in Nalgonda District : రూ.30 కోట్లు మోసం చేసి తనపై తానే పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే నల్గొండ చింతపల్లి మండలానికి చెందిన మనీష్​ రెడ్డి నాలుగేళ్ల క్రితం మనీష్ ఎంటర్​ప్రైజెస్​ స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్ ట్రేడర్స్​ పేరిట ఆఫీస్ తెరిచాడు. అందులో వందకు రెండు వందలు, వేయికి రెండు వేలు, లక్షకు రెండు లక్షలు అంటూ డబుల్​ ధమాకా స్కీమ్​ ప్రారంభించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS