ఆబ్కారీ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు - అక్రమ మద్యంపై ఉక్కుపాదం

ETVBHARAT 2024-07-19

Views 58

Govt Focus On Excise Revenue : రాష్ట్రంలో ఆబ్కారీ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. అక్రమ మద్యాన్ని పూర్తిగా నిలవరించడంతో పాటు గుడుంబా తయారీ, సరఫరాలను నిలువరించాలని నిర్ణయించింది. 36 వేల కోట్లకుపైగా వస్తున్న ఆదాయం ఈ ఆర్థిక ఏడాదిలో 40 వేల కోట్లను దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ విభాగాలతో పాటు ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS