'బడ్జెట్​లో మహిళలకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు' - రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల ఆందోళన

ETVBHARAT 2024-07-26

Views 67

BJP Protest In Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన బడ్జెట్​లో అన్ని వర్గాలకు సమన్యాయం పాటించలేదని, మహిళలకు నిధులు కేటాయించలేదని, అది రాజకీయ ప్రసంగంలాగా ఉందని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS