పీసీసీ కార్యవర్గం కూర్పుపై చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్

ETVBHARAT 2024-09-16

Views 0

Tpcc Chief On Telangana PCC New Members 2024 : రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్‌ గౌడ్‌ కార్యవర్గం కూర్పుపై దృష్టి సారించారు. ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు. పాత కార్యవర్గం, కమిటీలన్నీ రద్దు కావడంతో కొత్తగా పీసీసీ కార్యవర్గం ఏర్పాటు అనివార్యం కావడంతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ బలోపేతానికి పని చేసిన నాయకులకు కార్యవర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS