"2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం"

ETVBHARAT 2024-11-22

Views 1

Minister Nimmala on Polavaram Project: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. నిర్ణీత గడువులోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS