వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో వైభవంగా చక్రస్నా

ETVBHARAT 2025-01-11

Views 2

TTD Grandly Organized Chakrasnanam Tirumala on Occasion of Vaikunta Dwadashi : వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో చక్రస్నానం కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. వేకువజామున ఆలయం నుంచి తిరువీధుల్లో చక్రతాళ్వారును పల్లకిలో ఊరేగింపుగా వరాహపుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పాలు, పెరుగు, కొబ్బరినీరు తదితర సుగంద ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్లకు వేదమంత్రోచ్చరణల, మంగళవాయిద్యాల మధ్య అర్చకులు పుష్కరస్నానం చేయించారు. చక్రస్నానం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS