బీఆర్​ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి

ETVBHARAT 2025-01-22

Views 1

KTR On Farmers Maha Dharna in Nalgonda : ఈ నెల 28న నల్గొండలో రైతు దీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్ భవన్ ముందు ధర్నా చేయవచ్చు కానీ, నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ధర్నా చేస్తే ఇబ్బందులు వస్తాయని అనుమతి నిరాకరించారని ఆరోపించారు. రైతు సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS