18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా - ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు

ETVBHARAT 2025-01-31

Views 4

Phone Tapping case Update : ఫోన్ల అక్రమ ట్యాపింగ్‌ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో హైకోర్టులో పని చేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నాయని తేలింది. నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని ఓ కీలక జడ్జి సహా ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారమూ అందులో ఉంది. మరోవైపు ప్రధాన నిందితులు ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావులపై ప్రొక్లెయిమ్‌డ్‌ అఫెండర్‌ అస్త్రాన్ని ప్రయోగించేలా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS