'ఫోన్​ ట్యాపింగ్ చట్టబద్ధమే - ఈ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావే నిజమైన బాధితులు'

ETVBHARAT 2026-01-23

Views 1

ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు - కాంగ్రెస్‌ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే నోటీసులు ఇస్తున్నారని విమర్శ - ఫోన్‌ ట్యాపింగ్‌ నేరం కాదని వెల్లడి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS