హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటు - మైక్రోసాఫ్ట్‌తో

ETVBHARAT 2025-02-13

Views 0

Microsoft Launches New Campus In Gachibowli : హైదరాబాద్​ నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Share This Video


Download

  
Report form